శ్రీవల్లికి డైరెక్టర్ రాజమౌళి వాయిస్ ఓవర్
- September 14, 2017
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరక్షన్లో వస్తున్న సినిమా శ్రీవల్లి. ఈ చిత్రంలో రజత్, నేహా హింగే జంటగా నటిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజమౌళి వాయిస్ ఓవర్ అందించారు. అందుకే మొదటి 5నిమిషాలు వచ్చే ఈ వాయిస్ని మిస్ కావద్దంటున్నారు నిర్మాత. మరో ముఖ్యవిషయం ఈ కథ తన జీవితంలోని ఒక విషాదమైన అనుభవంలో నుంచి పుట్టిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పడం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా చేసింది. శ్రీవల్లి సినిమా ఈనెల 15న ప్రేక్షకులముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







