సిడ్నీలో క్లాస్రూమ్లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు విద్యార్థులు మృతి
- November 07, 2017
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ కారు స్కూల్ రూమ్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు 8 ఏండ్ల అబ్బాయిలు చనిపోయారు. ఇదే ఘటనలో మరో ముగ్గురు అమ్మాయిలు కూడా గాయపడ్డారు. కారు క్లాస్ రూమ్లోకి దూసుకువచ్చిన సమయంలో అక్కడ 19 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో మహిళా కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!







