ఉమ్ అల్ ఎమారత్ పార్క్లో ఎంట్రన్స్ ఫీజ్ రెట్టింపు
- August 28, 2019
అబుదాబీలోని ఉమ్ అల్ ఎమరాత్ పార్క్ ఎంట్రన్స్ ఫీజు డబుల్ అయ్యింది. ప్రస్తుతం వున్న 5 దిర్హామ్ల ఫీజుని 10 దిర్హామ్లకు పెంచారు. సెప్టెంబర్ 1 నుంచి పెరిగిన టిక్కెట్ ధరలు అమల్లోకి వస్తాయి. పార్క్ని ముందు ముందు మరింత విస్తరించబోతున్నామనీ, ఈ నేపథ్యంలోనే టిక్కెట్ ధ్వరలు పెంచుతున్నామనీ ఓ ప్రకటనలో నిర్వామకులు పేర్కొన్నారు. కాగా, 12 నెలలకుగాను అన్లిమిటెడ్ ఎంట్రీ అవకాశం కల్పించేలా 499 దిర్హామ్ల గోల్డ్ కార్డ్ అందుబాటులో వుంది. 200 దిర్హామ్ల ఖర్చుతో సిల్వర్ కార్డ్ ద్వారా 25 ఎంట్రీ టిక్కెట్స్ని కార్డ్ హోల్డర్ పొందవచ్చు.
తాజా వార్తలు
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట