ఉమ్ అల్ ఎమారత్ పార్క్లో ఎంట్రన్స్ ఫీజ్ రెట్టింపు
- August 28, 2019
అబుదాబీలోని ఉమ్ అల్ ఎమరాత్ పార్క్ ఎంట్రన్స్ ఫీజు డబుల్ అయ్యింది. ప్రస్తుతం వున్న 5 దిర్హామ్ల ఫీజుని 10 దిర్హామ్లకు పెంచారు. సెప్టెంబర్ 1 నుంచి పెరిగిన టిక్కెట్ ధరలు అమల్లోకి వస్తాయి. పార్క్ని ముందు ముందు మరింత విస్తరించబోతున్నామనీ, ఈ నేపథ్యంలోనే టిక్కెట్ ధ్వరలు పెంచుతున్నామనీ ఓ ప్రకటనలో నిర్వామకులు పేర్కొన్నారు. కాగా, 12 నెలలకుగాను అన్లిమిటెడ్ ఎంట్రీ అవకాశం కల్పించేలా 499 దిర్హామ్ల గోల్డ్ కార్డ్ అందుబాటులో వుంది. 200 దిర్హామ్ల ఖర్చుతో సిల్వర్ కార్డ్ ద్వారా 25 ఎంట్రీ టిక్కెట్స్ని కార్డ్ హోల్డర్ పొందవచ్చు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







