ఉమ్ అల్ ఎమారత్ పార్క్లో ఎంట్రన్స్ ఫీజ్ రెట్టింపు
- August 28, 2019
అబుదాబీలోని ఉమ్ అల్ ఎమరాత్ పార్క్ ఎంట్రన్స్ ఫీజు డబుల్ అయ్యింది. ప్రస్తుతం వున్న 5 దిర్హామ్ల ఫీజుని 10 దిర్హామ్లకు పెంచారు. సెప్టెంబర్ 1 నుంచి పెరిగిన టిక్కెట్ ధరలు అమల్లోకి వస్తాయి. పార్క్ని ముందు ముందు మరింత విస్తరించబోతున్నామనీ, ఈ నేపథ్యంలోనే టిక్కెట్ ధ్వరలు పెంచుతున్నామనీ ఓ ప్రకటనలో నిర్వామకులు పేర్కొన్నారు. కాగా, 12 నెలలకుగాను అన్లిమిటెడ్ ఎంట్రీ అవకాశం కల్పించేలా 499 దిర్హామ్ల గోల్డ్ కార్డ్ అందుబాటులో వుంది. 200 దిర్హామ్ల ఖర్చుతో సిల్వర్ కార్డ్ ద్వారా 25 ఎంట్రీ టిక్కెట్స్ని కార్డ్ హోల్డర్ పొందవచ్చు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







