భారతీయులకు ఒమాన్ అందిస్తున్న అరుదైన బహుమతి
- September 12, 2019
అటెంషన్! అటెంషన్! భారతీయులకు తమ స్వస్థలానికి వెళ్లేందుకు 25 రోజుల పెయిడ్ యాత్రను అందిస్తోంది ఒమాన్ లోని భరత రాయబార కార్యాలయం. మరింకెందుకు ఆలస్యం ఆ వివరాలేంటో చూసేయండి.
ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయం మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న పోటీ 'Know India' ప్రోగ్రామ్. ఇందులో భాగంగా భారతీయ పౌరులు మరియు భారత సంతతికి చెందిన వ్యక్తులు ఇండియా ను ప్రతిబింబిస్తూ లోగో ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీలో గెలుపొందిన విజేతకు తమ స్వస్థలానికి వెళ్లేందుకు అన్ని ఖర్చులు ఎంబసీ భరించి 25 రోజుల యాత్రను బహుమతిగా అందిస్తుంది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ నిబంధన ప్రకారం మీరు తయారుచేసే లోగో ప్రొఫెషనల్ గా ఉండాలని మర్చిపోకండి. ఈ పోటీ ప్రవేశానికి చివరి తేదీ 15 అక్టోబర్ 2019 మరియు ఎంట్రీలను [email protected] కు మెయిల్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







