భారతీయులకు ఒమాన్ అందిస్తున్న అరుదైన బహుమతి
- September 12, 2019
అటెంషన్! అటెంషన్! భారతీయులకు తమ స్వస్థలానికి వెళ్లేందుకు 25 రోజుల పెయిడ్ యాత్రను అందిస్తోంది ఒమాన్ లోని భరత రాయబార కార్యాలయం. మరింకెందుకు ఆలస్యం ఆ వివరాలేంటో చూసేయండి.
ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయం మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న పోటీ 'Know India' ప్రోగ్రామ్. ఇందులో భాగంగా భారతీయ పౌరులు మరియు భారత సంతతికి చెందిన వ్యక్తులు ఇండియా ను ప్రతిబింబిస్తూ లోగో ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీలో గెలుపొందిన విజేతకు తమ స్వస్థలానికి వెళ్లేందుకు అన్ని ఖర్చులు ఎంబసీ భరించి 25 రోజుల యాత్రను బహుమతిగా అందిస్తుంది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ నిబంధన ప్రకారం మీరు తయారుచేసే లోగో ప్రొఫెషనల్ గా ఉండాలని మర్చిపోకండి. ఈ పోటీ ప్రవేశానికి చివరి తేదీ 15 అక్టోబర్ 2019 మరియు ఎంట్రీలను [email protected] కు మెయిల్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!