విశాఖ కు హై అలర్ట్
- September 26, 2019
విశాఖ: ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబి) హెచ్చరికలతో విశాఖ తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. 350 బోటింగ్ లాండింగ్ కేంద్రాలు వద్ద గట్టి నిఘా పెట్టారు. తీరంలో మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. తీరంలో కొత్తవారు కనిపిస్తే.. తక్షణమే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







