విశాఖ కు హై అలర్ట్
- September 26, 2019
విశాఖ: ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబి) హెచ్చరికలతో విశాఖ తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. 350 బోటింగ్ లాండింగ్ కేంద్రాలు వద్ద గట్టి నిఘా పెట్టారు. తీరంలో మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. తీరంలో కొత్తవారు కనిపిస్తే.. తక్షణమే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









