విశాఖ కు హై అలర్ట్
- September 26, 2019
విశాఖ: ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబి) హెచ్చరికలతో విశాఖ తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. 350 బోటింగ్ లాండింగ్ కేంద్రాలు వద్ద గట్టి నిఘా పెట్టారు. తీరంలో మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. తీరంలో కొత్తవారు కనిపిస్తే.. తక్షణమే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!