28 గంటల పాటు నీటి కొరతను ఎదుర్కోనున్న మస్కట్ వాసులు
- February 05, 2016
తాగునీటిని సరఫరా చేసే భారీ నీటిగోట్టం ఒకటి అకస్మాతుగా పేలిపోవడంతో అల్ సీబ్ విలయాట్ నివాశిథులకు మరో 28 గంటలపాటు నీటి కష్టాలు మొదలు కానున్నాయి. నేడు ( శుక్రవారం ) రాత్రి 8:30 గంటల నుంచి నీటి సరఫరా నిలిచిపోనుంది. ఉత్తర మరియు దక్షిణ మబెల సుర్ అల్ హదీద్, అల్ శరధి, అల్ మనుమా ప్రాంతాల నివాసితులకు ఈ నీటి కోత తప్పదని అధికారులు పేర్కొంటున్నారు. పేలిపోయిన నీటిగోట్టంను మరమ్మతు చేయడానికి కనీసం 24గంటలు సమయం పడుతుందని విద్యుత్ మరియు నీటి నియంత్రణ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









