28 గంటల పాటు నీటి కొరతను ఎదుర్కోనున్న మస్కట్ వాసులు

- February 05, 2016 , by Maagulf
28 గంటల పాటు నీటి కొరతను ఎదుర్కోనున్న మస్కట్ వాసులు

తాగునీటిని సరఫరా చేసే భారీ నీటిగోట్టం ఒకటి అకస్మాతుగా  పేలిపోవడంతో అల్ సీబ్ విలయాట్ నివాశిథులకు మరో 28 గంటలపాటు నీటి కష్టాలు మొదలు కానున్నాయి. నేడు ( శుక్రవారం ) రాత్రి  8:30 గంటల నుంచి నీటి సరఫరా నిలిచిపోనుంది. ఉత్తర మరియు దక్షిణ మబెల సుర్ అల్ హదీద్, అల్ శరధి, అల్ మనుమా ప్రాంతాల నివాసితులకు ఈ నీటి కోత తప్పదని అధికారులు పేర్కొంటున్నారు. పేలిపోయిన నీటిగోట్టంను మరమ్మతు చేయడానికి కనీసం 24గంటలు సమయం పడుతుందని విద్యుత్ మరియు నీటి నియంత్రణ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు.
   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com