ఖతార్లో తగ్గుముఖం పడుతున్న కరోనా
- November 21, 2020
ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 186 మంది కరోనా నుంచి గడచిన ఇరవై నాలుగు గంటల్లో కోలుకున్నారు. దాంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 134,100కి చేరుకుంది. కొత్తగా నమోదైన 174 కేసుల్లో 139 కమ్యూనిటీ కేసులు కాగా, 35 మంది విదేశాల నుంచి వచ్చినవారు. ఇదిలా వుంటే, కరోనాతో ఇప్పటిదాకా 235 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖతార్లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 137,062 కాగా, 2,727 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన ఇరవై నాలుగ్గంటల్లో 3,780 మందికి కరోనా టెస్టులు చేశారు. 1,075,890 కరోనా టెస్టులు ఇప్పటిదాకా జరిగాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష