ఖతార్లో తగ్గుముఖం పడుతున్న కరోనా
- November 21, 2020
ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 186 మంది కరోనా నుంచి గడచిన ఇరవై నాలుగు గంటల్లో కోలుకున్నారు. దాంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 134,100కి చేరుకుంది. కొత్తగా నమోదైన 174 కేసుల్లో 139 కమ్యూనిటీ కేసులు కాగా, 35 మంది విదేశాల నుంచి వచ్చినవారు. ఇదిలా వుంటే, కరోనాతో ఇప్పటిదాకా 235 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖతార్లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 137,062 కాగా, 2,727 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన ఇరవై నాలుగ్గంటల్లో 3,780 మందికి కరోనా టెస్టులు చేశారు. 1,075,890 కరోనా టెస్టులు ఇప్పటిదాకా జరిగాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









