5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
- May 02, 2021
న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సొం రాష్ట్రాలు, కేంద్రపాలిత పుదుచ్చేరి అసెంబ్లీలకు పలు విడతల్లో పోలింగ్ జరిగిన విషయం విదితమే. మొత్తం 822 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, నాగార్జున సాగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉండగా.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









