భారత్ లో కరోనా కేసుల వివరాలు
- May 02, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.సెకండ్ వేవ్లో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ కోవిడ్ కేసులు పైపైకి కదులుతూనే ఉన్నాయి.కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,92,488 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3689 మంది కోవిడ్ బారినపడి మృతిచెందారు.ఇక,ఇదే సమయంలో 3,07,865 మంది కోవిడ్ నుంచి కోలుకోవడం శుభపరిణామంగా చెప్పుకోవాలి.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,95,57,457కు చేరుకోగా..రికవరీ కేసులు 1,59,92,271కి పెరిగాయి.ఇక ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి 2,15,542 మంది మృతిచెందగా..ప్రస్తుతం యాక్టివ్ కేసులు 33,49,644 గా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.మరోవైపు..ఇప్పటి వరకు 15,68,16,031 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు ప్రకటించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







