18 ఏళ్ళు పైబడినవారికి కోవిడ్ 19 బూస్టర్ డోసుపై ప్రోటోకాల్స్ అప్డేట్
- September 24, 2021
బహ్రెయిన్: 18 ఏళ్ళు ఆ పైబడినవారికి కోవిడ్ 19 బూస్టర్ డోసుని ఆమోదించినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఫైజర్ బయో ఎన్ టెక్, ఆస్ట్రా జెనకా (కోవి షీల్డ్) లేదా స్పుత్నిక్ వ్యాక్సిన్ (రెండో డోస్) పొందిన తర్వాత కనీసం ఆరు వారాల తర్వాత మాత్రమే బూస్టర్ డోసుకి అనుమతిస్తారు. ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ని మూడో డోసుగా వేసుకోవచ్చు. లేదంటే, అంతకు ముందు వేసుకున్న వ్యాక్సిన్నే మూడో డోసుగా పొందే వీలుంది. 18 నుంచి 39 ఏళ్ళ వయసున్న వారు సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్న మూడు నెలల తర్వాత బూస్టర్ డోస్ పొందవచ్చు. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ బారిన పడ్డవారు మూడు నెలల తర్వాత మాత్రమే వ్యాక్సిన్ పొందాల్సి వుంటుంది. బూస్టర్ డోస్ 12 నెలల తర్వాత తీసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









