18 ఏళ్ళు పైబడినవారికి కోవిడ్ 19 బూస్టర్ డోసుపై ప్రోటోకాల్స్ అప్డేట్
- September 24, 2021
బహ్రెయిన్: 18 ఏళ్ళు ఆ పైబడినవారికి కోవిడ్ 19 బూస్టర్ డోసుని ఆమోదించినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఫైజర్ బయో ఎన్ టెక్, ఆస్ట్రా జెనకా (కోవి షీల్డ్) లేదా స్పుత్నిక్ వ్యాక్సిన్ (రెండో డోస్) పొందిన తర్వాత కనీసం ఆరు వారాల తర్వాత మాత్రమే బూస్టర్ డోసుకి అనుమతిస్తారు. ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ని మూడో డోసుగా వేసుకోవచ్చు. లేదంటే, అంతకు ముందు వేసుకున్న వ్యాక్సిన్నే మూడో డోసుగా పొందే వీలుంది. 18 నుంచి 39 ఏళ్ళ వయసున్న వారు సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్న మూడు నెలల తర్వాత బూస్టర్ డోస్ పొందవచ్చు. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ బారిన పడ్డవారు మూడు నెలల తర్వాత మాత్రమే వ్యాక్సిన్ పొందాల్సి వుంటుంది. బూస్టర్ డోస్ 12 నెలల తర్వాత తీసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







