18 ఏళ్ళు పైబడినవారికి కోవిడ్ 19 బూస్టర్ డోసుపై ప్రోటోకాల్స్ అప్డేట్
- September 24, 2021
బహ్రెయిన్: 18 ఏళ్ళు ఆ పైబడినవారికి కోవిడ్ 19 బూస్టర్ డోసుని ఆమోదించినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఫైజర్ బయో ఎన్ టెక్, ఆస్ట్రా జెనకా (కోవి షీల్డ్) లేదా స్పుత్నిక్ వ్యాక్సిన్ (రెండో డోస్) పొందిన తర్వాత కనీసం ఆరు వారాల తర్వాత మాత్రమే బూస్టర్ డోసుకి అనుమతిస్తారు. ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ని మూడో డోసుగా వేసుకోవచ్చు. లేదంటే, అంతకు ముందు వేసుకున్న వ్యాక్సిన్నే మూడో డోసుగా పొందే వీలుంది. 18 నుంచి 39 ఏళ్ళ వయసున్న వారు సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్న మూడు నెలల తర్వాత బూస్టర్ డోస్ పొందవచ్చు. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ బారిన పడ్డవారు మూడు నెలల తర్వాత మాత్రమే వ్యాక్సిన్ పొందాల్సి వుంటుంది. బూస్టర్ డోస్ 12 నెలల తర్వాత తీసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







