పిసిఆర్ టెస్ట్ ధర 14 కువైటీ దినార్లకు తగ్గింపు
- September 24, 2021
కువైట్: పిసిఆర్ ఎగ్జామినేషన్ కోసం అత్యధిక ధర 14 కువైటీ దినార్లుగా సవరించారు. వచ్చే ఆదివారం నుంచి ఈ ధర అమల్లోకి వస్తుందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ సివిల్ మెడికల్ సర్వీసెస్ అఫైర్స్ డాక్టర్ ఫాతిమా అల్ నజ్జర్ వెల్లడించారు. యాంటిజెన్ పరీక్షల ధరల్ని కూడా 3 దినార్లకు తగ్గించారు. కోవిడ్ మీద పోరులో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్నామనీ, అందులో భాగంగా టెస్టుల ధరలు కూడా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని అల్ నజ్జర్ చెప్పారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









