పిసిఆర్ టెస్ట్ ధర 14 కువైటీ దినార్లకు తగ్గింపు
- September 24, 2021
కువైట్: పిసిఆర్ ఎగ్జామినేషన్ కోసం అత్యధిక ధర 14 కువైటీ దినార్లుగా సవరించారు. వచ్చే ఆదివారం నుంచి ఈ ధర అమల్లోకి వస్తుందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ సివిల్ మెడికల్ సర్వీసెస్ అఫైర్స్ డాక్టర్ ఫాతిమా అల్ నజ్జర్ వెల్లడించారు. యాంటిజెన్ పరీక్షల ధరల్ని కూడా 3 దినార్లకు తగ్గించారు. కోవిడ్ మీద పోరులో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్నామనీ, అందులో భాగంగా టెస్టుల ధరలు కూడా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని అల్ నజ్జర్ చెప్పారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







