పిసిఆర్ టెస్ట్ ధర 14 కువైటీ దినార్లకు తగ్గింపు
- September 24, 2021
కువైట్: పిసిఆర్ ఎగ్జామినేషన్ కోసం అత్యధిక ధర 14 కువైటీ దినార్లుగా సవరించారు. వచ్చే ఆదివారం నుంచి ఈ ధర అమల్లోకి వస్తుందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ సివిల్ మెడికల్ సర్వీసెస్ అఫైర్స్ డాక్టర్ ఫాతిమా అల్ నజ్జర్ వెల్లడించారు. యాంటిజెన్ పరీక్షల ధరల్ని కూడా 3 దినార్లకు తగ్గించారు. కోవిడ్ మీద పోరులో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్నామనీ, అందులో భాగంగా టెస్టుల ధరలు కూడా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని అల్ నజ్జర్ చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







