వంతెన కింద ఇరుక్కుపోయిన ఎయిర్ ఇండియా విమానం
- October 04, 2021
న్యూ ఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన రెక్కలు లేని విమానం ఒకటి వంతెన కింద ఇరుక్కుపోయింది. ఢిల్లీ గుర్గావ్ హైవేపై ఈ ఘటన జరిగింది. రోడ్డుకు ఒక పక్కగా వాహనాలు వెళ్తుండగా మరోవైపు వంతెన కింద ఇరుక్కున్న విమానం కనిపించింది. ప్రస్తుతం ఈ విమానం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియో ఎయిర్ ఇండియా అధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై స్పందించారు.
తాము అమ్మేసిన పాత విమానం కొన్న వ్యక్తి తరలిస్తుండగా వంతెన కింద స్ట్రక్ అయినట్లు చెప్పారు. ఈ ఘటనతో ఎయిర్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదని వివరించింది. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్థానిక అధికారులు శ్రమించి విమానాన్ని వంతెన కింద నుంచి బయటకు తెచ్చారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







