నేపాల్లో నదిలో పడ్డ బస్సు - 28 మంది మృతి
- October 12, 2021
ఖాట్మండు:నేపాల్లోని ముగు జిల్లాలో మంగళవారం ఒక ప్రయాణికుల బస్సు నదిలో పడిన దుర్ఘటనలో 28 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు.నేపాల్గంజ్ నుండి ముగు జిల్లా కేంద్రమైన గంగాధికి బస్సు వెళుతుండగా బస్సు పినా ఝ్యారీ నదిలో పడిపోయిందని పోలీసులు చెప్పారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల నుండి స్వస్థలాలకు వెళ్లేందుకు వెళ్లే ప్రయాణికులు పలువురు ఈ బస్సులో వున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ సైనిక విమానం రంగంలోకి దిగింది.
తాజా వార్తలు
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!









