నేపాల్లో నదిలో పడ్డ బస్సు - 28 మంది మృతి
- October 12, 2021
ఖాట్మండు:నేపాల్లోని ముగు జిల్లాలో మంగళవారం ఒక ప్రయాణికుల బస్సు నదిలో పడిన దుర్ఘటనలో 28 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు.నేపాల్గంజ్ నుండి ముగు జిల్లా కేంద్రమైన గంగాధికి బస్సు వెళుతుండగా బస్సు పినా ఝ్యారీ నదిలో పడిపోయిందని పోలీసులు చెప్పారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల నుండి స్వస్థలాలకు వెళ్లేందుకు వెళ్లే ప్రయాణికులు పలువురు ఈ బస్సులో వున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ సైనిక విమానం రంగంలోకి దిగింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







