నేపాల్లో నదిలో పడ్డ బస్సు - 28 మంది మృతి
- October 12, 2021
ఖాట్మండు:నేపాల్లోని ముగు జిల్లాలో మంగళవారం ఒక ప్రయాణికుల బస్సు నదిలో పడిన దుర్ఘటనలో 28 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు.నేపాల్గంజ్ నుండి ముగు జిల్లా కేంద్రమైన గంగాధికి బస్సు వెళుతుండగా బస్సు పినా ఝ్యారీ నదిలో పడిపోయిందని పోలీసులు చెప్పారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల నుండి స్వస్థలాలకు వెళ్లేందుకు వెళ్లే ప్రయాణికులు పలువురు ఈ బస్సులో వున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ సైనిక విమానం రంగంలోకి దిగింది.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







