ఇఖపై ఆన్‌లైన్‌లో లభించనున్న గిరిజన ఉత్పత్తులు..!!

- March 24, 2016 , by Maagulf
ఇఖపై ఆన్‌లైన్‌లో లభించనున్న గిరిజన ఉత్పత్తులు..!!

గిరిజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఎపి సిఎంచంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఆయన ఎస్సీ, ఎస్టీ స్లబ్‌పాన్‌పై ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. అక్షరాస్యతను గిరిజనులకు వివరించాలన్నారు. ఆర్గానిక్‌ సర్టిఫికెట్‌ లభించిన 13న గిరిజన ఉత్పత్తులను ఆన్‌లైన్‌, హైపర్‌ మార్కెట్లలో ఉంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూరగాయలసాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా గిరిజనుల ఉత్సవాలకు అధిక ప్రాధాన్యత కల్పించాలని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com