ఇఖపై ఆన్లైన్లో లభించనున్న గిరిజన ఉత్పత్తులు..!!
- March 24, 2016
గిరిజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఎపి సిఎంచంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఆయన ఎస్సీ, ఎస్టీ స్లబ్పాన్పై ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. అక్షరాస్యతను గిరిజనులకు వివరించాలన్నారు. ఆర్గానిక్ సర్టిఫికెట్ లభించిన 13న గిరిజన ఉత్పత్తులను ఆన్లైన్, హైపర్ మార్కెట్లలో ఉంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూరగాయలసాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా గిరిజనుల ఉత్సవాలకు అధిక ప్రాధాన్యత కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









