కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవాల్సిన ఒమన్ పౌరులు 10 శాతం.!
- December 27, 2021
మస్కట్: మెజార్టీ ఒమన్ పౌరులు కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోగా, 10 శాతం మంది మాత్రం ఇంకా రెండో డోస్ తీసుకోలేదని మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైది వెల్లడించారు. నాలుగు శాతం మంది పౌరులు సింగిల్ డోస్ కూడా తీసుకోలేదని చెప్పారు. 230,000 మంది (పౌరులు అలాగే నివాసితులు) ఇంతవరకు ఒక్క డోసు కూడా తీసుకోలేదు. క్రమంగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న దరిమిలా, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచిస్తోంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







