సౌదీ పెవిలియన్ సందర్శించిన 86 రోజుల్లో 2 మిలియన్ సందర్శకులు
- December 27, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్లో సౌదీ అరేబియా పెవిలియన్ని 2 మిలియన్ల మంది సందర్శించారు. అక్టోబర్ 1 నుంచి ఇప్పటిదాకా 2 మిలియన్ల మంది సందర్శకులు తమ పెవిలియన్ని సందర్శించినట్లు సౌదీ అరేబియా వర్గాలు వెల్లడించాయి. ఓ పెవిలియన్ని ఇంతమంది సందర్శించడం చాలా గొప్ప విషయమని కమిటీ పేర్కొంది. యూఏఈ పెవిలియన్ తర్వాత సౌదీ అరేబియా పెవిలియన్ అతి పెద్దది కావడం గమనార్హం. అత్యద్భుతమైన రీతిలో పెవిలియన్ని తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







