సౌదీ పెవిలియన్ సందర్శించిన 86 రోజుల్లో 2 మిలియన్ సందర్శకులు
- December 27, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్లో సౌదీ అరేబియా పెవిలియన్ని 2 మిలియన్ల మంది సందర్శించారు. అక్టోబర్ 1 నుంచి ఇప్పటిదాకా 2 మిలియన్ల మంది సందర్శకులు తమ పెవిలియన్ని సందర్శించినట్లు సౌదీ అరేబియా వర్గాలు వెల్లడించాయి. ఓ పెవిలియన్ని ఇంతమంది సందర్శించడం చాలా గొప్ప విషయమని కమిటీ పేర్కొంది. యూఏఈ పెవిలియన్ తర్వాత సౌదీ అరేబియా పెవిలియన్ అతి పెద్దది కావడం గమనార్హం. అత్యద్భుతమైన రీతిలో పెవిలియన్ని తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







