సౌదీ పెవిలియన్ సందర్శించిన 86 రోజుల్లో 2 మిలియన్ సందర్శకులు
- December 27, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్లో సౌదీ అరేబియా పెవిలియన్ని 2 మిలియన్ల మంది సందర్శించారు. అక్టోబర్ 1 నుంచి ఇప్పటిదాకా 2 మిలియన్ల మంది సందర్శకులు తమ పెవిలియన్ని సందర్శించినట్లు సౌదీ అరేబియా వర్గాలు వెల్లడించాయి. ఓ పెవిలియన్ని ఇంతమంది సందర్శించడం చాలా గొప్ప విషయమని కమిటీ పేర్కొంది. యూఏఈ పెవిలియన్ తర్వాత సౌదీ అరేబియా పెవిలియన్ అతి పెద్దది కావడం గమనార్హం. అత్యద్భుతమైన రీతిలో పెవిలియన్ని తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి