జనవరి 1 నుంచి భారత్-సౌదీ మధ్య నేరుగా విమానాలు పునఃప్రారంభం
- December 30, 2021
సౌదీ అరేబియా: భారత్ నుంచి సౌదీ అరేబియా వెళ్లాలనుకునేవారికి శుభవార్త. విమానాల రాకపోకలు కొనసాగించడానికి భారత్, సౌదీ ప్రభుత్వాలు తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాయి. దీన్ని అనుసరించి జనవరి 1 నుంచి రెండు దేశాల మధ్య ప్యాసింజర్ విమానాలు తిరగనున్నా యి.
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో ప్రస్తుతం సౌదీకి నేరుగా విమానాలు లేవు. ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లి, అక్క డ నుంచి సౌదీకి చేరుకుంటున్నారు. సౌదీ నుంచి భారత్కు రావాలన్నా ఇదే పరిస్థితి. తాజా ఒప్పందంతో 1 నుంచి నేరుగా సౌదీకి వెళ్లడం వీలవుతుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి