జనవరి 1 నుంచి భారత్-సౌదీ మధ్య నేరుగా విమానాలు పునఃప్రారంభం
- December 30, 2021
సౌదీ అరేబియా: భారత్ నుంచి సౌదీ అరేబియా వెళ్లాలనుకునేవారికి శుభవార్త. విమానాల రాకపోకలు కొనసాగించడానికి భారత్, సౌదీ ప్రభుత్వాలు తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాయి. దీన్ని అనుసరించి జనవరి 1 నుంచి రెండు దేశాల మధ్య ప్యాసింజర్ విమానాలు తిరగనున్నా యి.
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో ప్రస్తుతం సౌదీకి నేరుగా విమానాలు లేవు. ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లి, అక్క డ నుంచి సౌదీకి చేరుకుంటున్నారు. సౌదీ నుంచి భారత్కు రావాలన్నా ఇదే పరిస్థితి. తాజా ఒప్పందంతో 1 నుంచి నేరుగా సౌదీకి వెళ్లడం వీలవుతుంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







