ఇండియా-యూరోపియన్ యూనియన్ మైగ్రేషన్ మరియు మొబిలిటీ హ్యాండ్ బుక్
- January 22, 2022ప్రతి ఏడాది ఇండియా నుంచి యూరోపియన్ యూనియన్కి వలస వెళుతున్నవారి సంఖ్య పెరుగుతున్న దరిమిలా, అలాంటివారి కోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ మరియు భారత మైగ్రేషన్ కేంద్రం ఓ హ్యాండ్ బుక్ని అందుబాటులోకి తెచ్చింది. 20 జనవరి 2022న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో ఈ పుస్తకాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) మరియు డిపార్టుమెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ (తెలంగాణ ప్రభుత్వం) ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకం ఆన్లైన్లో దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో వుంచనున్నారు. యూరోపియన్ యూనియన్ దేశాలకు వలస వెళ్ళేవారికి సహాయకారిగా ఈ పుస్తకం వుంటుంది.
బుక్ కొరకు ఈ క్రింది లింకు చూడగలరు.
https://www.ilo.org/newdelhi/
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన