ఇండియా-యూరోపియన్ యూనియన్ మైగ్రేషన్ మరియు మొబిలిటీ హ్యాండ్ బుక్
- January 22, 2022ప్రతి ఏడాది ఇండియా నుంచి యూరోపియన్ యూనియన్కి వలస వెళుతున్నవారి సంఖ్య పెరుగుతున్న దరిమిలా, అలాంటివారి కోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ మరియు భారత మైగ్రేషన్ కేంద్రం ఓ హ్యాండ్ బుక్ని అందుబాటులోకి తెచ్చింది. 20 జనవరి 2022న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో ఈ పుస్తకాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) మరియు డిపార్టుమెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ (తెలంగాణ ప్రభుత్వం) ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకం ఆన్లైన్లో దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో వుంచనున్నారు. యూరోపియన్ యూనియన్ దేశాలకు వలస వెళ్ళేవారికి సహాయకారిగా ఈ పుస్తకం వుంటుంది.
బుక్ కొరకు ఈ క్రింది లింకు చూడగలరు.
https://www.ilo.org/newdelhi/
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం