ఇండియా-యూరోపియన్ యూనియన్ మైగ్రేషన్ మరియు మొబిలిటీ హ్యాండ్ బుక్
- January 22, 2022
ప్రతి ఏడాది ఇండియా నుంచి యూరోపియన్ యూనియన్కి వలస వెళుతున్నవారి సంఖ్య పెరుగుతున్న దరిమిలా, అలాంటివారి కోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ మరియు భారత మైగ్రేషన్ కేంద్రం ఓ హ్యాండ్ బుక్ని అందుబాటులోకి తెచ్చింది. 20 జనవరి 2022న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో ఈ పుస్తకాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) మరియు డిపార్టుమెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ (తెలంగాణ ప్రభుత్వం) ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకం ఆన్లైన్లో దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో వుంచనున్నారు. యూరోపియన్ యూనియన్ దేశాలకు వలస వెళ్ళేవారికి సహాయకారిగా ఈ పుస్తకం వుంటుంది.
బుక్ కొరకు ఈ క్రింది లింకు చూడగలరు.
https://www.ilo.org/newdelhi/
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







