భారతీయ ఖైదీల బదిలీపై చర్చించిన భారత రాయబారి జార్జ్
- February 02, 2022
కువైట్: కువైట్ స్టేట్ అటార్నీ జనరల్ ధరర్ అల్-అసువోసితో భారత రాయబారి హెచ్ఈ సిబీ జార్జ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీల బదిలీపై చర్చించారు. అలాగే కువైట్ లో దీర్ఘకాలిక శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కేసుల గురించి భారత రాయబారి తెలుసుకున్నారు. కువైట్లోని భారతీయ ప్రవాసులకు సంబంధించిన ఇతర విషయాలతో సహా పలు అంశాలపై ఇరువురు చర్చించారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







