భారతీయ ఖైదీల బదిలీపై చర్చించిన భారత రాయబారి జార్జ్
- February 02, 2022
కువైట్: కువైట్ స్టేట్ అటార్నీ జనరల్ ధరర్ అల్-అసువోసితో భారత రాయబారి హెచ్ఈ సిబీ జార్జ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీల బదిలీపై చర్చించారు. అలాగే కువైట్ లో దీర్ఘకాలిక శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కేసుల గురించి భారత రాయబారి తెలుసుకున్నారు. కువైట్లోని భారతీయ ప్రవాసులకు సంబంధించిన ఇతర విషయాలతో సహా పలు అంశాలపై ఇరువురు చర్చించారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









