మస్కట్కి కొన్ని విమానాలను రీషెడ్యూల్ చేసిన ఎయిర్ ఇండియా
- September 04, 2022
మస్కట్: భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వివిధ భారతీయ నగరాలను మస్కట్కు అనుసంధానించే కొన్ని విమానాలను రద్దు చేసి, రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
“కొన్ని అనివార్య కారణాల వల్ల, కింది విమానాలు రీషెడ్యూల్ చేయబడ్డాయి/రద్దు చేయబడ్డాయి.” అని ఎయిర్లైన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
సెప్టెంబర్ 12 మరియు 13 మధ్య విమానాలు షెడ్యూల్ చేయబడ్డాయి. ప్రయాణీకులు పూర్తి రీఫండ్ను ఎంచుకోవచ్చు లేదా ప్రత్యామ్నాయ తేదీలు/మార్గాల్లో తాము రీబుక్ చేసుకోవచ్చు. అలాగే, ఛార్జీలు లేకుండా టిక్కెట్లను మళ్లీ జారీ చేయటనికి. సిద్ధంగా ఉన్నామని తెలిపాయి.
జరిగిన అన్ని రకాల అసౌకర్యాలకు మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము అని ఎయిర్లైన్ తెలిపింది.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









