మస్కట్కి కొన్ని విమానాలను రీషెడ్యూల్ చేసిన ఎయిర్ ఇండియా
- September 04, 2022
మస్కట్: భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వివిధ భారతీయ నగరాలను మస్కట్కు అనుసంధానించే కొన్ని విమానాలను రద్దు చేసి, రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
“కొన్ని అనివార్య కారణాల వల్ల, కింది విమానాలు రీషెడ్యూల్ చేయబడ్డాయి/రద్దు చేయబడ్డాయి.” అని ఎయిర్లైన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
సెప్టెంబర్ 12 మరియు 13 మధ్య విమానాలు షెడ్యూల్ చేయబడ్డాయి. ప్రయాణీకులు పూర్తి రీఫండ్ను ఎంచుకోవచ్చు లేదా ప్రత్యామ్నాయ తేదీలు/మార్గాల్లో తాము రీబుక్ చేసుకోవచ్చు. అలాగే, ఛార్జీలు లేకుండా టిక్కెట్లను మళ్లీ జారీ చేయటనికి. సిద్ధంగా ఉన్నామని తెలిపాయి.
జరిగిన అన్ని రకాల అసౌకర్యాలకు మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము అని ఎయిర్లైన్ తెలిపింది.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు







