మస్కట్ ఎక్స్ ప్రెస్వేలో ప్రమాదం
- September 22, 2022మస్కట్: మస్కట్ ఎక్స్ప్రెస్వేలో ఓ ట్రక్కు బలమైన వస్తువును ఢీకొనడంతో ట్రాఫిక్ స్తంభించిందని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ఈ నేపథ్యంలో మస్కట్ ఎక్స్ప్రెస్వేలోని అల్ దఖిలియా వంతెన, అల్ ఖౌద్ వైపుగా వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు అల్ ఖౌద్ వైపు అల్ దఖిలియా వంతెన నుండి వెళ్లే క్రమంలో స్థిరమైన వస్తువుతో ఢీకొట్టిందని పేర్కొన్నారు. మస్కట్ ఎక్స్ప్రెస్వేలో వాహనాలు నడిపే డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు