మస్కట్ ఎక్స్ ప్రెస్వేలో ప్రమాదం
- September 22, 2022
మస్కట్: మస్కట్ ఎక్స్ప్రెస్వేలో ఓ ట్రక్కు బలమైన వస్తువును ఢీకొనడంతో ట్రాఫిక్ స్తంభించిందని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ఈ నేపథ్యంలో మస్కట్ ఎక్స్ప్రెస్వేలోని అల్ దఖిలియా వంతెన, అల్ ఖౌద్ వైపుగా వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు అల్ ఖౌద్ వైపు అల్ దఖిలియా వంతెన నుండి వెళ్లే క్రమంలో స్థిరమైన వస్తువుతో ఢీకొట్టిందని పేర్కొన్నారు. మస్కట్ ఎక్స్ప్రెస్వేలో వాహనాలు నడిపే డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







