క్రౌన్ ప్రిన్స్ షేక్ సల్మాన్తో భారత రాయబారి శ్రీవాస్తవ భేటీ
- September 22, 2022
మనామా: క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ ప్రెసిడెంట్, షేక్ సల్మాన్ బిన్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫాతో బహ్రెయిన్ లోని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి పీయూష్ శ్రీవాస్తవ మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భారత రాయబారి శ్రీవాస్తవకు క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ షేక్ సల్మాన్ స్వయంగా స్వాగతం పలికారు. బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్న చారిత్రక బంధంపై ఇరువురు చర్చించారు. బహ్రెయిన్ మరింత పురోగతి, అభివృద్ధిని కాంక్షిస్తూ క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ ప్రెసిడెంట్కి భారత రాయబారి తన అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ మొదటి విమానాశ్రయం.. మ్యూజియంగా ప్రారంభం
- ఇంటి ఓనర్ సౌకర్యాల వినియోగానికి అదనంగా వసూలు చేయవచ్చా?
- జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- 7 రోజుల్లో 11,465 మంది అరెస్ట్
- స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- అక్టోబర్ 2న అబుధాబిలో వాహనాల పై ఆంక్షలు
- విజయవాడ విద్యార్థులకు తానా స్కాలర్ షిప్ లు పంపిణీ...
- ఖతార్ లో ఘనంగా Mrs.CIA బ్రీఫింగ్ సెషన్
- ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు
- అక్టోబర్ 07 వరకు రూ.2000 నోట్లు మార్పిడి చేసుకోవచ్చు