సెప్టెంబర్ 29న ప్రైవేట్ పాఠశాలలకు సెలవు
- September 22, 2022కువైట్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న ప్రైవేట్ పాఠశాలలతో సహా అన్ని అనుబంధ పాఠశాలలను మూసివేయాలని ప్రైవేట్ ఎడ్యుకేషన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్క్యులర్ జారీ చేసింది. అన్ని ప్రభుత్వ సంస్థలకు సెప్టెంబరు 29న సెలవు దినంగా ప్రకటిస్తూ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతీయ అసెంబ్లీకి కొత్త సభ్యులను ఎన్నుకోవడానికి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 29న నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు