వర్షపు గుంటలో మునిగి 13 ఏళ్ల బాలుడు, అతని తండ్రి మృతి
- December 29, 2022
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని వాడి షాహలో నీటి గుంటలో మునిగి 13 ఏళ్ల చిన్నారి, అతని 39 ఏళ్ల తండ్రి బుధవారం సాయంత్రం మరణించారు. సంఘటనపై సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్నామని, అప్పటికే వారు మరణించారని రస్ అల్ ఖైమా పోలీస్ యొక్క మెరైన్ రెస్క్యూ శాఖ వెల్లడించింది. గుంటలో మునిగిన కొడుకును రక్షించే క్రమంలో చిన్నారి తండ్రి కూడా మునిగిపోయాడని రెస్క్యూ శాఖ తెలిపింది. మెరైన్ రెస్క్యూ అధికారులు మృతదేహాలను వెలికితీసి మార్చురీకి తరలించారు. చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులకు కేసును రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు







