సౌదీ లో మృతిచెందిన హైదరాబాద్ వాసి

- May 17, 2016 , by Maagulf
సౌదీ లో మృతిచెందిన హైదరాబాద్ వాసి

సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసి ఒకరు మృతి చెందారు. నగరంలోని సైదాబాద్‌కు చెందిన మిర్ అసిఫ్ అలీ సౌదీలో కెమికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్టు సమచారం అందిందని వారు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com