యూఏఈ లో స్వల్ప భూకంపం
- October 11, 2023
యూఏఈ: జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సిఎం) ప్రకారం.. బుధవారం యూఏఈలోని దిబ్బా ప్రాంతంలో 1.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫుజైరాలో ఉదయం 6.18 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో స్వల్ప భూకంపం నమోదైందని అధికార యంత్రాంగం పేర్కొంది. చాలా మంది నివాసితులు భూకంప ప్రకంపనలను అనుభవించినట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కాగా, యూఏఈ నివాసితులు భూకంపాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్పారు. యూఏఈ తక్కువ నుండి మోస్తరు భూకంపాలను కలిగి ఉందని, క్రియాశీల భూకంప బెల్ట్లో లేమని NCM సిస్మోలజీ విభాగం డైరెక్టర్ ఖలీఫా అల్ ఎబ్రీ తెలిపారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







