8.9 కేజీల గంజాయి 'హెన్నా పౌడర్'గా స్మగ్లింగ్
- December 07, 2023
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 8.9 కిలోల గంజాయిని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని పట్టుకున్నారు. సదరు ప్రయాణీకుడు ఆసియా దేశం నుండి ప్రయాణిస్తున్నాడు. బ్యాగ్ పై అనుమానం కల్గడంతో అధికారులు భద్రతా తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ కస్టమ్స్ అధికారులు గందరగోళంగా కనిపించిన ప్రయాణికుడిని మాన్యువల్గా తనిఖీ చేశారు. సోదాల్లో పౌడర్ లభించగా, అది గోరింటాకు పొడి అని నిందితుడు పేర్కొన్నాడు. కానీ అది గంజాయి పౌడర్ గా గుర్తించారు. 8.9 కేజీల గంజాయి పౌడర్ను స్వాధీనం చేసుకుని దుబాయ్ పోలీసుల వద్ద జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్కు అప్పగించారు.
తాజా వార్తలు
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!







