8.9 కేజీల గంజాయి 'హెన్నా పౌడర్'గా స్మగ్లింగ్
- December 07, 2023
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 8.9 కిలోల గంజాయిని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని పట్టుకున్నారు. సదరు ప్రయాణీకుడు ఆసియా దేశం నుండి ప్రయాణిస్తున్నాడు. బ్యాగ్ పై అనుమానం కల్గడంతో అధికారులు భద్రతా తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ కస్టమ్స్ అధికారులు గందరగోళంగా కనిపించిన ప్రయాణికుడిని మాన్యువల్గా తనిఖీ చేశారు. సోదాల్లో పౌడర్ లభించగా, అది గోరింటాకు పొడి అని నిందితుడు పేర్కొన్నాడు. కానీ అది గంజాయి పౌడర్ గా గుర్తించారు. 8.9 కేజీల గంజాయి పౌడర్ను స్వాధీనం చేసుకుని దుబాయ్ పోలీసుల వద్ద జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్కు అప్పగించారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









