8.9 కేజీల గంజాయి 'హెన్నా పౌడర్'గా స్మగ్లింగ్
- December 07, 2023
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 8.9 కిలోల గంజాయిని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని పట్టుకున్నారు. సదరు ప్రయాణీకుడు ఆసియా దేశం నుండి ప్రయాణిస్తున్నాడు. బ్యాగ్ పై అనుమానం కల్గడంతో అధికారులు భద్రతా తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ కస్టమ్స్ అధికారులు గందరగోళంగా కనిపించిన ప్రయాణికుడిని మాన్యువల్గా తనిఖీ చేశారు. సోదాల్లో పౌడర్ లభించగా, అది గోరింటాకు పొడి అని నిందితుడు పేర్కొన్నాడు. కానీ అది గంజాయి పౌడర్ గా గుర్తించారు. 8.9 కేజీల గంజాయి పౌడర్ను స్వాధీనం చేసుకుని దుబాయ్ పోలీసుల వద్ద జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్కు అప్పగించారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..







