3,375 మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు
- December 24, 2023
కువైట్: రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు డిసెంబరు నెలలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొత్తం 3,375 మంది ప్రవాసులను బహిష్కరించింది. స్థానిక నివేదికల ప్రకారం.. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల ద్వారా సుమారు 1,991 మంది పురుషులు మరియు 1,384 మంది మహిళలపై బహిష్కరణ వేటు వేశారు. వారిలో ఎక్కువ మంది రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించగా, మిగిలినవారు ఉపాంత కార్మికులు. అన్ని గవర్నరేట్లలో వేర్వేరు సమయాల్లో భద్రతా క్యాంపెయిన్ లు కొనసాగుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!







