3,375 మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు
- December 24, 2023
కువైట్: రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు డిసెంబరు నెలలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొత్తం 3,375 మంది ప్రవాసులను బహిష్కరించింది. స్థానిక నివేదికల ప్రకారం.. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల ద్వారా సుమారు 1,991 మంది పురుషులు మరియు 1,384 మంది మహిళలపై బహిష్కరణ వేటు వేశారు. వారిలో ఎక్కువ మంది రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించగా, మిగిలినవారు ఉపాంత కార్మికులు. అన్ని గవర్నరేట్లలో వేర్వేరు సమయాల్లో భద్రతా క్యాంపెయిన్ లు కొనసాగుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!