3,375 మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు
- December 24, 2023
కువైట్: రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు డిసెంబరు నెలలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొత్తం 3,375 మంది ప్రవాసులను బహిష్కరించింది. స్థానిక నివేదికల ప్రకారం.. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల ద్వారా సుమారు 1,991 మంది పురుషులు మరియు 1,384 మంది మహిళలపై బహిష్కరణ వేటు వేశారు. వారిలో ఎక్కువ మంది రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించగా, మిగిలినవారు ఉపాంత కార్మికులు. అన్ని గవర్నరేట్లలో వేర్వేరు సమయాల్లో భద్రతా క్యాంపెయిన్ లు కొనసాగుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







