యూఏఈ ఆస్పత్రిలో ఇద్దరు గాజా పేషంట్లు మృతి
- December 27, 2023
యూఏఈ: గాజాకు చెందిన ఇద్దరు వృద్ధ క్యాన్సర్ రోగులు మంగళవారం మరణించినట్లు యూఏఈ ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) ప్రకటించింది. ఇద్దరు రోగులు చివరిదశ క్యాన్సర్తో పోరాడుతున్నట్లు, వారి ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారని పేర్కొంది. మృతుల్లో ఒకరు 58, మరొకరు 63 ఏళ్ల వయసు వారని పేర్కొంది. వారు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నాని తెలిపారు. ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించిన మానవతా చొరవలో భాగంగా గాజా స్ట్రిప్ నుండి వచ్చిన వందలాది మంది బాధితులకు యూఏఈలోని వివిధ ఆసుపత్రులలో అత్యవసర వైద్య చికిత్సలను అందజేస్తున్నారు.
తాజా వార్తలు
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!







