యూఏఈ ఆస్పత్రిలో ఇద్దరు గాజా పేషంట్లు మృతి
- December 27, 2023
యూఏఈ: గాజాకు చెందిన ఇద్దరు వృద్ధ క్యాన్సర్ రోగులు మంగళవారం మరణించినట్లు యూఏఈ ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) ప్రకటించింది. ఇద్దరు రోగులు చివరిదశ క్యాన్సర్తో పోరాడుతున్నట్లు, వారి ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారని పేర్కొంది. మృతుల్లో ఒకరు 58, మరొకరు 63 ఏళ్ల వయసు వారని పేర్కొంది. వారు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నాని తెలిపారు. ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించిన మానవతా చొరవలో భాగంగా గాజా స్ట్రిప్ నుండి వచ్చిన వందలాది మంది బాధితులకు యూఏఈలోని వివిధ ఆసుపత్రులలో అత్యవసర వైద్య చికిత్సలను అందజేస్తున్నారు.
తాజా వార్తలు
- తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- ఖతార్ రియల్ దూకుడు.. సైలెంట్ మంత్ లోను వృద్ధి నమోదు..!!
- కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం









