యూఏఈ ఆస్పత్రిలో ఇద్దరు గాజా పేషంట్లు మృతి
- December 27, 2023
యూఏఈ: గాజాకు చెందిన ఇద్దరు వృద్ధ క్యాన్సర్ రోగులు మంగళవారం మరణించినట్లు యూఏఈ ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) ప్రకటించింది. ఇద్దరు రోగులు చివరిదశ క్యాన్సర్తో పోరాడుతున్నట్లు, వారి ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారని పేర్కొంది. మృతుల్లో ఒకరు 58, మరొకరు 63 ఏళ్ల వయసు వారని పేర్కొంది. వారు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నాని తెలిపారు. ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించిన మానవతా చొరవలో భాగంగా గాజా స్ట్రిప్ నుండి వచ్చిన వందలాది మంది బాధితులకు యూఏఈలోని వివిధ ఆసుపత్రులలో అత్యవసర వైద్య చికిత్సలను అందజేస్తున్నారు.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్