లీజు ఒప్పందాల కోసం ఇ-సర్టిఫికేషన్ సర్వీస్ ప్రారంభం
- January 27, 2024
మస్కట్: లీజు ఒప్పందాల కోసం ఎలక్ట్రానిక్ సర్టిఫికేషన్ సేవ యొక్క మొదటి దశను అధికారికంగా మస్కట్ మునిసిపాలిటీ గురువారం ప్రారంభించింది. ఇందులో కొత్త రెసిడెన్షియల్ లీజు ఒప్పందాలు మాత్రమే ఉంటాయని పేర్కొంది. సేవ యొక్క తదుపరి దశలలో అనేక ఇతర రకాల లీజు ఒప్పందాల కోసం ఎలక్ట్రానిక్ ధృవీకరణ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నది. మొదటి దశలోఈ సేవ గతంలో అనుసరించిన విధానాల ప్రకారం నడిచే ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థలను మినహాయించి, సమాజంలోని సభ్యులందరికి వర్తిస్తుందని తెలిపింది. ఈ దశ లీజు సంబంధాన్ని నియంత్రించడం, యజమాని -లీజుదారు మధ్య అద్దె ఒప్పందాలను డాక్యుమెంట్ చేయడం, సేవా లావాదేవీలను పూర్తి చేయడంలో డిజిటల్ పరంగా సులభతరం చేసే సరళీకృతం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రవేశపెట్టినట్లు మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!







