మాస్కోలో ఉగ్రదాడి.. 60 మంది మృతి
- March 23, 2024
మాస్కో: రష్యాలోని మాస్కోలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. ఓ షాపింగ్ మాల్లోని మ్యూజిక్ కాన్సర్ట్లో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 60 మంది చనిపోయారు. కాన్సర్ట్ హాల్లోకి చొరబడ్డ తీవ్రవాదులు కనిపించిన వారందరినీ తుపాకులతో పిట్టల్ని కాల్చినట్లు కాల్చారు. ఈ ఘటన లో 100 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ (FSB) అధికారులు వెళ్లడించారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్ (ISIS) ప్రకటించింది. ఈ దాడితో భవనంపై మంటలు చెలరేగాయి. అనంతరం ఆ బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో ప్రాంతం మొత్తం నల్లటిపొగలు కమ్ముకున్నాయి.
రష్యాలోని మాస్కోలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. ఓ షాపింగ్ మాల్లోని మ్యూజిక్ కాన్సర్ట్లో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 60 మంది చనిపోయారు. కాన్సర్ట్ హాల్లోకి చొరబడ్డ తీవ్రవాదులు కనిపించిన వారందరినీ తుపాకులతో పిట్టల్ని కాల్చినట్లు కాల్చారు. ఈ ఘటన లో 100 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ (FSB) అధికారులు వెళ్లడించారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్ (ISIS) ప్రకటించింది. ఈ దాడితో భవనంపై మంటలు చెలరేగాయి. అనంతరం ఆ బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో ప్రాంతం మొత్తం నల్లటిపొగలు కమ్ముకున్నాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది









