ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- April 18, 2024యూఏఈ: భారీ వర్షాల నేపథ్యంలో ఆన్ లైన్ తరగతులను మరో రెండు రోజులు పొడిగించారు. గురు, శుక్రవారాల్లో దూరవిద్య కొనసాగించాలని ఎమిరేట్స్ నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ ఆదేశించింది. అన్ని దుబాయ్ ప్రైవేట్ పాఠశాలలు, నర్సరీలు మరియు విశ్వవిద్యాలయాలు తప్పనిసరిగా ఏప్రిల్ 18 , 19 తేదీలలో దూరవిద్యను కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షార్జా కూడా ఈ వారం ముగిసే వరకు ప్రైవేట్ పాఠశాలలకు దూరవిద్యను పొడిగించింది.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత