బాగ్దాద్లో కారుబాంబు పేలడంతో 22 మంది మృతి
- June 09, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో గురువారం పేలుడు సంభవించింది. రద్దీ ఉండే ఓ ప్రదేశంలో కారుబాంబు పేలడంతో 22 మంది మృతిచెందారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫల్లూజా ప్రాంతంలో తలదాచుకుంటున్న ఐసిస్ మిలిటెంట్లను ఇరాక్ భద్రతా బలగాలు తరిమికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసిస్ ఉగ్రవాదులు ఈ పేలుడుకు పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







