బాగ్దాద్లో కారుబాంబు పేలడంతో 22 మంది మృతి
- June 09, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో గురువారం పేలుడు సంభవించింది. రద్దీ ఉండే ఓ ప్రదేశంలో కారుబాంబు పేలడంతో 22 మంది మృతిచెందారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫల్లూజా ప్రాంతంలో తలదాచుకుంటున్న ఐసిస్ మిలిటెంట్లను ఇరాక్ భద్రతా బలగాలు తరిమికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసిస్ ఉగ్రవాదులు ఈ పేలుడుకు పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







