సౌత్ షర్కియా గవర్నరేట్లో కొత్తగా ఎల్ఎన్జి రైల్ ప్రాజెక్ట్
- July 28, 2024
మస్కట్: గ్రీన్ ఎనర్జీపై పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం అదనపు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జి) రైలును అభివృద్ధి చేయడానికి తన ప్రణాళికను ప్రకటించింది. సౌత్ షర్కియా గవర్నరేట్లోని కల్హాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లో సంవత్సరానికి 3.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం (MTPA) కలిగి ఉంది. వ్యూహాత్మక విస్తరణ ఒమన్ LNG ఉత్పత్తిని 15.2 MTPAకి పెంచనుంది. ఈ కొత్త LNG రైలు ప్రాజెక్ట్ కోసం ఫ్రంట్-ఎండ్ ఇంజినీరింగ్ డిజైన్ (FEED) అధ్యయనాన్ని ఖరారు చేయడంలో ప్రభుత్వం ఇప్పుడు ముందడుగు వేసిందని ఇంధనం మరియు ఖనిజాల శాఖ మంత్రి సేలం అల్ ఔఫీ వెల్లడించారు. ఎల్ఎన్జి ప్రాజెక్ట్ ను 2029 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









