సౌత్ షర్కియా గవర్నరేట్లో కొత్తగా ఎల్ఎన్జి రైల్ ప్రాజెక్ట్
- July 28, 2024
మస్కట్: గ్రీన్ ఎనర్జీపై పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం అదనపు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జి) రైలును అభివృద్ధి చేయడానికి తన ప్రణాళికను ప్రకటించింది. సౌత్ షర్కియా గవర్నరేట్లోని కల్హాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లో సంవత్సరానికి 3.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం (MTPA) కలిగి ఉంది. వ్యూహాత్మక విస్తరణ ఒమన్ LNG ఉత్పత్తిని 15.2 MTPAకి పెంచనుంది. ఈ కొత్త LNG రైలు ప్రాజెక్ట్ కోసం ఫ్రంట్-ఎండ్ ఇంజినీరింగ్ డిజైన్ (FEED) అధ్యయనాన్ని ఖరారు చేయడంలో ప్రభుత్వం ఇప్పుడు ముందడుగు వేసిందని ఇంధనం మరియు ఖనిజాల శాఖ మంత్రి సేలం అల్ ఔఫీ వెల్లడించారు. ఎల్ఎన్జి ప్రాజెక్ట్ ను 2029 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్







