షేక్ జాబర్ బ్రిడ్జి పాక్షికంగా మూసివేత..!!
- December 12, 2024
కువైట్: గురువారం ఉదయం 5 గంటల నుండి షువైఖ్ ప్రాంతం నుండి సుబియా వైపు వచ్చే వారి కోసం షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెనను ఒక దిశలో మూసివేస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. సాద్ అల్-అబ్దుల్లా అకాడమీ ఫర్ సెక్యూరిటీ సైన్సెస్ విద్యార్థుల కోసం లాంగ్ మార్చ్ ముగిసే వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. అయితే ప్రజా రవాణా కోసం దాని వ్యతిరేక దిశలో రోడ్డు తెరిచి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి