షేక్ జాబర్ బ్రిడ్జి పాక్షికంగా మూసివేత..!!
- December 12, 2024
కువైట్: గురువారం ఉదయం 5 గంటల నుండి షువైఖ్ ప్రాంతం నుండి సుబియా వైపు వచ్చే వారి కోసం షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెనను ఒక దిశలో మూసివేస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. సాద్ అల్-అబ్దుల్లా అకాడమీ ఫర్ సెక్యూరిటీ సైన్సెస్ విద్యార్థుల కోసం లాంగ్ మార్చ్ ముగిసే వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. అయితే ప్రజా రవాణా కోసం దాని వ్యతిరేక దిశలో రోడ్డు తెరిచి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









