షేక్ జాబర్ బ్రిడ్జి పాక్షికంగా మూసివేత..!!
- December 12, 2024
కువైట్: గురువారం ఉదయం 5 గంటల నుండి షువైఖ్ ప్రాంతం నుండి సుబియా వైపు వచ్చే వారి కోసం షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెనను ఒక దిశలో మూసివేస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. సాద్ అల్-అబ్దుల్లా అకాడమీ ఫర్ సెక్యూరిటీ సైన్సెస్ విద్యార్థుల కోసం లాంగ్ మార్చ్ ముగిసే వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. అయితే ప్రజా రవాణా కోసం దాని వ్యతిరేక దిశలో రోడ్డు తెరిచి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









