షేక్ జాబర్ బ్రిడ్జి పాక్షికంగా మూసివేత..!!
- December 12, 2024
కువైట్: గురువారం ఉదయం 5 గంటల నుండి షువైఖ్ ప్రాంతం నుండి సుబియా వైపు వచ్చే వారి కోసం షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెనను ఒక దిశలో మూసివేస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. సాద్ అల్-అబ్దుల్లా అకాడమీ ఫర్ సెక్యూరిటీ సైన్సెస్ విద్యార్థుల కోసం లాంగ్ మార్చ్ ముగిసే వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. అయితే ప్రజా రవాణా కోసం దాని వ్యతిరేక దిశలో రోడ్డు తెరిచి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక







