గాలికి మెటల్ షీట్లు పడి వాహనం ధ్వంసం.. BD4,814 పరిహారం..!!
- December 29, 2024
మనామా: తుఫాను సమయంలో చేలరేగిన గాలుల తీవ్రతకు ఇనుప షీట్లు పడిపోవడం వల్ల వాహనం దెబ్బతిన్నందుకు GCC పౌరుడికి BD4,814 పరిహారం చెల్లించాలని హై సివిల్ కోర్టు ఒక బీమా కంపెనీని ఆదేశించింది. ఈ ఏడాది మార్చిలో అతను హూరా హోటల్ ముందు వాహనం ఆపి ఉండగా ఈ ఘటన జరిగింది. తన క్లయింట్ తన కారును హోటల్లోని నిర్దేశిత పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసినట్లు అతడి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఆ రోజు రాత్రి బలమైన గాలుల సమయంలో హోటల్ నుండి మెటల్ షీట్లు పడిపోయాయని, దీని వలన వాహనానికి BD30,000 నష్టం జరిగిందని చెప్పారు. తుది తీర్పులో బీడీ4,814 పరిహారం చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







