సింగపూర్ లో సౌత్ ఇండియా తారలు

- June 29, 2016 , by Maagulf

 

సింగపూర్ జిగేల్‌ మంది. నార్మల్‌గా టూరిస్టులతో బిజీగా వుండే ఆ సిటీ.. ఇప్పుడు సౌత్‌ఫిల్మ్ ఇండస్ర్టీ నటీనటులతో కలకలలాడు తోంది. ఈనెల 30 నుంచి వచ్చేనెల 1 వరకు అంటే రెండురోజులపాటు సైమా-2016 అవార్డ్స్‌కు వేదికైంది. ఇప్పటికే సింగర్స్, నటీనటులు, హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు అక్కడి చేరుకున్నారు.
అందుకు సంబంధించిన ఫిక్స్‌ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్ నుంచి అలీ, మంచులక్ష్మి వంటి నటీనటులు చేరుకున్నవారిలో వున్నారు.ఈ కార్యక్రమానికి రవి పనస పి.ఆర్.ఓ గా వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com