సింగపూర్ లో సౌత్ ఇండియా తారలు
- June 29, 2016



సింగపూర్ జిగేల్ మంది. నార్మల్గా టూరిస్టులతో బిజీగా వుండే ఆ సిటీ.. ఇప్పుడు సౌత్ఫిల్మ్ ఇండస్ర్టీ నటీనటులతో కలకలలాడు తోంది. ఈనెల 30 నుంచి వచ్చేనెల 1 వరకు అంటే రెండురోజులపాటు సైమా-2016 అవార్డ్స్కు వేదికైంది. ఇప్పటికే సింగర్స్, నటీనటులు, హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు అక్కడి చేరుకున్నారు.
అందుకు సంబంధించిన ఫిక్స్ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్ నుంచి అలీ, మంచులక్ష్మి వంటి నటీనటులు చేరుకున్నవారిలో వున్నారు.ఈ కార్యక్రమానికి రవి పనస పి.ఆర్.ఓ గా వ్యవహరిస్తున్నారు.









తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









