సింగపూర్ లో సౌత్ ఇండియా తారలు
- June 29, 2016



సింగపూర్ జిగేల్ మంది. నార్మల్గా టూరిస్టులతో బిజీగా వుండే ఆ సిటీ.. ఇప్పుడు సౌత్ఫిల్మ్ ఇండస్ర్టీ నటీనటులతో కలకలలాడు తోంది. ఈనెల 30 నుంచి వచ్చేనెల 1 వరకు అంటే రెండురోజులపాటు సైమా-2016 అవార్డ్స్కు వేదికైంది. ఇప్పటికే సింగర్స్, నటీనటులు, హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు అక్కడి చేరుకున్నారు.
అందుకు సంబంధించిన ఫిక్స్ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్ నుంచి అలీ, మంచులక్ష్మి వంటి నటీనటులు చేరుకున్నవారిలో వున్నారు.ఈ కార్యక్రమానికి రవి పనస పి.ఆర్.ఓ గా వ్యవహరిస్తున్నారు.









తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







