పంజాబ్లో రాకెట్ బాంబుల కలకలం
- February 10, 2025
పంజాబ్: పంజాబ్లో రాకెట్ బాంబులు కలకలం సృష్టించాయి. పాటియాలా జిల్లాలోని రాజ్పురాలో ఓ పాఠశాల సమీపంలోని చెత్తకుప్పలో ఏడు బాంబులను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.పాఠశాల చుట్టుపక్కల పరిసరాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
అయితే ఒకే చోట ఏడు బాంబులు బయటపడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







