అబుదాబిలో మత్స్యకారుడికి 50,000 దిర్హామ్ల జరిమానా..!!
- February 22, 2025
అబుదాబి: ఫిషింగ్ కోసం అనుమతించబడిన రోజువారీ పరిమితిని మించిన కారణంగా ఓ మత్స్యకారుడికి Dh50,000 జరిమానా విధించినట్లు అబుదాబి పర్యావరణ ఏజెన్సీ తెలిపింది. సముద్ర వనరులను రక్షించడానికి, భవిష్యత్తు తరాలకు వాటి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఏజెన్సీ ప్రయత్నాల కొనసాగింపులో ఇది భాగమని పేర్కొంది.ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లోని ఒక పోస్ట్ చేసింది.సముద్ర వనరులను సంరక్షించడానికి నిబంధనలు, చట్టాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చింది.పర్యావరణ హానికర ఫిషింగ్ పద్ధతుల నిర్మూలన, చేపల నిల్వలను తక్కువ సమయంలో పునరుద్ధరణకు సైన్స్ ఆధారితంగా రూపొందించిన చట్టాలను అందరూ గౌరవించాలని కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









