అబుదాబిలో మత్స్యకారుడికి 50,000 దిర్హామ్ల జరిమానా..!!
- February 22, 2025
అబుదాబి: ఫిషింగ్ కోసం అనుమతించబడిన రోజువారీ పరిమితిని మించిన కారణంగా ఓ మత్స్యకారుడికి Dh50,000 జరిమానా విధించినట్లు అబుదాబి పర్యావరణ ఏజెన్సీ తెలిపింది. సముద్ర వనరులను రక్షించడానికి, భవిష్యత్తు తరాలకు వాటి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఏజెన్సీ ప్రయత్నాల కొనసాగింపులో ఇది భాగమని పేర్కొంది.ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లోని ఒక పోస్ట్ చేసింది.సముద్ర వనరులను సంరక్షించడానికి నిబంధనలు, చట్టాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చింది.పర్యావరణ హానికర ఫిషింగ్ పద్ధతుల నిర్మూలన, చేపల నిల్వలను తక్కువ సమయంలో పునరుద్ధరణకు సైన్స్ ఆధారితంగా రూపొందించిన చట్టాలను అందరూ గౌరవించాలని కోరింది.
తాజా వార్తలు
- చౌక ట్రావెల్ ఆఫర్ల పేరుతో మోసాలు..అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఈద్ అల్ అదా సందర్భంగా అబూదాబిలో ఉచిత పార్కింగ్, డార్బ్ టోల్ మినహాయింపు
- సలాలా ఎయిర్పోర్టుకు తొలి ఎతిహాద్ విమానం
- దుబాయ్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల్లో పెంపు లేదు
- ఎవరెస్టు పై ఇద్దరు భారతీయుల మృతి
- బీడీ ఆకుల సేకరణకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి!
- 8,000 కొత్త ప్రైవేట్ ఆస్పత్రుల ఏర్పాటుకు సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్!
- తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం
- ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్..షాకిచ్చిన దుబాయ్ పోలీసులు..!!
- ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!









