అబుదాబిలో మత్స్యకారుడికి 50,000 దిర్హామ్ల జరిమానా..!!
- February 22, 2025
అబుదాబి: ఫిషింగ్ కోసం అనుమతించబడిన రోజువారీ పరిమితిని మించిన కారణంగా ఓ మత్స్యకారుడికి Dh50,000 జరిమానా విధించినట్లు అబుదాబి పర్యావరణ ఏజెన్సీ తెలిపింది. సముద్ర వనరులను రక్షించడానికి, భవిష్యత్తు తరాలకు వాటి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఏజెన్సీ ప్రయత్నాల కొనసాగింపులో ఇది భాగమని పేర్కొంది.ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లోని ఒక పోస్ట్ చేసింది.సముద్ర వనరులను సంరక్షించడానికి నిబంధనలు, చట్టాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చింది.పర్యావరణ హానికర ఫిషింగ్ పద్ధతుల నిర్మూలన, చేపల నిల్వలను తక్కువ సమయంలో పునరుద్ధరణకు సైన్స్ ఆధారితంగా రూపొందించిన చట్టాలను అందరూ గౌరవించాలని కోరింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







