అణు పరీక్ష కేంద్రాన్ని మూసివేస్తున్నాం - ప్రకటించిన దక్షిణ కొరియా
- April 28, 2018
సియోల్ : వచ్చే నెలలో దేశంలో ఉన్న అణుపరీక్ష కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్తో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ హామీనిచ్చారని ఆదివారం మూన్జే అధికార కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని అధికార ప్రతినిధి విలేకరులకు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









