అణు పరీక్ష కేంద్రాన్ని మూసివేస్తున్నాం - ప్రకటించిన దక్షిణ కొరియా
- April 28, 2018సియోల్ : వచ్చే నెలలో దేశంలో ఉన్న అణుపరీక్ష కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్తో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ హామీనిచ్చారని ఆదివారం మూన్జే అధికార కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని అధికార ప్రతినిధి విలేకరులకు తెలిపారు.
తాజా వార్తలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు