ఎన్నారై ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం
- April 28, 2018
ఎన్నారై ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఎన్నారైల కోసం రూ.50కోట్ల నిధితో కూడిన సెల్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నట్లుగా కేసీఆర్ తెలిపారు. పలు దేశాలలోని తెలంగాణ ఎన్నారైలతో సెల్ కు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఎన్నారైల సంక్షేమం,సమస్యలపై ఈ సెల్ పనిచేస్తుందని తెలిపారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పుల కోసం ఎన్నారైలు ప్రచారం కేసీఆర్ సూచించారు. వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్
- టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- సబ్ కాంట్రాక్టర్కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- తెలంగాణ డీజీపీ ఫొటోతో జనాలకు సైబర్ నేరగాళ్ల వల
- కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు