ఎన్నారై ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం
- April 28, 2018![1 ఎన్నారై ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం](https://www.maagulf.com/godata/articles/201804/KCR-1_1524936440.jpg)
ఎన్నారై ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఎన్నారైల కోసం రూ.50కోట్ల నిధితో కూడిన సెల్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నట్లుగా కేసీఆర్ తెలిపారు. పలు దేశాలలోని తెలంగాణ ఎన్నారైలతో సెల్ కు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఎన్నారైల సంక్షేమం,సమస్యలపై ఈ సెల్ పనిచేస్తుందని తెలిపారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పుల కోసం ఎన్నారైలు ప్రచారం కేసీఆర్ సూచించారు. వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త
- రాచకొండ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: సిపీ సుధీర్ బాబు
- విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!
- యూఏఈలో గెలాక్సీ ఇన్సూరెన్స్ బ్రోకర్ లైసెన్స్ రద్దు
- సౌదీ అరేబియాలో 12,706 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్