ఒమన్ లో 577 మంది ఖైదీలకు క్షమాపణలు..హీజ్ మెజెస్టి ఉత్తర్వులు..!!
- March 29, 2025
మస్కట్: ఈద్ అల్-ఫితర్ సందర్భంగా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రత్యేక క్షమాపణలు జారీ చేశారు. రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం.. పౌరులు, విదేశీయులు అయిన 577 మంది ఖైదీలకు రాజ క్షమాభిక్ష లభించింది. హిజ్ మెజెస్టి ది సుల్తాన్ ద్వారా రాజ క్షమాపణ 1446 AH ఈద్ అల్-ఫితర్ సందర్భంగా.. వారి కుటుంబాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









