ఒమన్ లో 577 మంది ఖైదీలకు క్షమాపణలు..హీజ్ మెజెస్టి ఉత్తర్వులు..!!
- March 29, 2025
మస్కట్: ఈద్ అల్-ఫితర్ సందర్భంగా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రత్యేక క్షమాపణలు జారీ చేశారు. రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం.. పౌరులు, విదేశీయులు అయిన 577 మంది ఖైదీలకు రాజ క్షమాభిక్ష లభించింది. హిజ్ మెజెస్టి ది సుల్తాన్ ద్వారా రాజ క్షమాపణ 1446 AH ఈద్ అల్-ఫితర్ సందర్భంగా.. వారి కుటుంబాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







