స్పేస్క్రాఫ్ట్ ద్వారా వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకున్నారు
- July 07, 2016
ముగ్గురు వ్యోమగాములు ఇవాళ సురక్షితంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి చేరుకున్నారు. ఈరోజు ఉదయం రష్యాలోని బైకోనుర్ కాస్మోడ్రోమ్ కేంద్రం నుంచి అప్గ్రేడెడ్ సోయూజ్ స్పేస్క్రాఫ్ట్ ద్వారా వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ముగ్గురు వ్యోమగాముల్లో మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్తున్న అమెరికాకు చెందిన వ్యోమగామి కాథ్లీన్ రుబిన్ ఉన్నారు. జపాన్కు చెందిన టకుయా ఓనిషి, రస్యాకు చెందిన అనటోలీ ఇవానిషిన్లతో కలిసి రుబిన్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ఈ ముగ్గురు నాలుగు నెలలపాటు ఐఎస్ఎస్లో ఉండనున్నారు. ముగ్గురూ సురక్షితంగా ఐఎస్ఎస్కు చేరుకున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా వెల్లడించింది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









