స్పేస్క్రాఫ్ట్ ద్వారా వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకున్నారు
- July 07, 2016
ముగ్గురు వ్యోమగాములు ఇవాళ సురక్షితంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి చేరుకున్నారు. ఈరోజు ఉదయం రష్యాలోని బైకోనుర్ కాస్మోడ్రోమ్ కేంద్రం నుంచి అప్గ్రేడెడ్ సోయూజ్ స్పేస్క్రాఫ్ట్ ద్వారా వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ముగ్గురు వ్యోమగాముల్లో మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్తున్న అమెరికాకు చెందిన వ్యోమగామి కాథ్లీన్ రుబిన్ ఉన్నారు. జపాన్కు చెందిన టకుయా ఓనిషి, రస్యాకు చెందిన అనటోలీ ఇవానిషిన్లతో కలిసి రుబిన్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ఈ ముగ్గురు నాలుగు నెలలపాటు ఐఎస్ఎస్లో ఉండనున్నారు. ముగ్గురూ సురక్షితంగా ఐఎస్ఎస్కు చేరుకున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







