కువైట్లో ఇండియన్ స్కూల్ విద్యార్థిని అనుమానస్పద మృతి..!!
- April 16, 2025
కువైట్: అబ్బాసియాలోని యునైటెడ్ ఇండియన్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న శ్రీమతి షారన్ శామ్యూల్ మంగళవారం ఉదయం కువైట్లో అనుమానస్పదంగా మరణించింది. అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.
షారన్ కువైట్లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న జిగి శామ్యూల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఫిజియోథెరపిస్ట్ అయిన ఆశా దంపతుల కుమార్తె. ఈ కుటుంబం కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందినది. ఆమె సోదరి ఆష్లీ శామ్యూల్ ప్రస్తుతం వైద్య డిగ్రీ చదువుతోంది. షారన్ మృతికి పాఠశాల యాజమాన్యం సంతాప తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









