కువైట్లో ఇండియన్ స్కూల్ విద్యార్థిని అనుమానస్పద మృతి..!!
- April 16, 2025
కువైట్: అబ్బాసియాలోని యునైటెడ్ ఇండియన్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న శ్రీమతి షారన్ శామ్యూల్ మంగళవారం ఉదయం కువైట్లో అనుమానస్పదంగా మరణించింది. అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.
షారన్ కువైట్లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న జిగి శామ్యూల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఫిజియోథెరపిస్ట్ అయిన ఆశా దంపతుల కుమార్తె. ఈ కుటుంబం కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందినది. ఆమె సోదరి ఆష్లీ శామ్యూల్ ప్రస్తుతం వైద్య డిగ్రీ చదువుతోంది. షారన్ మృతికి పాఠశాల యాజమాన్యం సంతాప తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. 400 మందికి పైగా గాయాలు
- TGSRTC : త్వరలో హైదరాబాద్ కి 150 ఎలక్ట్రిక్ బస్సులు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి