ఈద్ తొలి రోజున హమాద్ జనరల్ ఆసుపత్రిలో 425 మందికి వైద్య సేవలు
- July 07, 2016
ఈద్ ఉల్ ఫితర్ తొలిరోజున కడుపునొప్పి వంటి కారణాలతో దాదాపు 425 మంది తమ వద్ద వైద్యసేవలు పొందినట్లు హమాద్ జనరల్ ఆసుపత్రి అత్యవసర వైద్య విభాగంకు చెందిన సినీయర్ వైద్యులు తెలిపారు.మరో ఇతర కేసులలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి వైద్య చికిత్సలు అందచేశారు.
అదేవిధంగా ఇతర కేసులలో రోడ్దు ప్రమాదాలలో గాయపడినవారికి వైద్యం అందించారని అత్యవసర విభాగపు సీనియర్ వైద్యులు డాక్టర్ సాద్ ఆల్ నౌల్మి తెలిపారు. ఈ కేసులన్నీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు నమోదుకాబడినట్లు వివరిస్తూ, వీరిలో అయిదుగురు ప్రమాదాలలో గాయపడగా వారికి వైద్యం అందించామని మరో ముగ్గురు స్వల్ప కారణాలతో వైద్యం పొందినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







