విద్యుత్, వాటర్ బిల్లుల పై మున్సిపల్ ఫీజుల పెంపునకు బ్రేక్..!!
- May 02, 2025
మనామా: బహ్రెయిన్ లో విద్యుత్, వాటర్ బిల్లులకు జోడించిన మున్సిపల్ ఫీజులో పెంపుదలను నిలిపివేయాలని ఎంపీ ఖలీద్ బువానాక్ ఇతరులు చేసిన అభ్యర్థనను పార్లమెంటు సమర్థించింది. ఈ పెరుగుదల BD2 నుండి BD5 వరకు ఉంది. ఇవి మే 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.ఎంపీల అభ్యంతరంతో ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారు. ఈ పెరుగుదల ఇప్పటికే అధిక జీవన వ్యయాలతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలపై, ముఖ్యంగా తక్కువ , మధ్యతరగతి ఆదాయాలపై తీవ్ర భారం పడుతుందని ఎంపీలు అన్నారు. ఫీజు నిర్మాణంపై పూర్తిగా పునరాలోచించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









