ఎమిరాటీయేతరులకు యూఏఈ మాండలికం నిషేధం.. కొత్త మీడియా విధానం..!!
- May 14, 2025
యూఏఈ: యూఏఈ పౌరులు మాత్రమే మీడియా ఛానెళ్లలో ఎమిరాటీ మాండలికంలో మాట్లాడటానికి అనుమతించే కొత్త విధానం గురించిన నిర్ణయం వెనుక గల కారణాన్ని ఓ యూఏఈ ఉన్నతాధికారి ఒకరు వివరించారు, “ఎమిరాటీ పౌరుడు జాతీయ మాండలికం, దుస్తులు క్క నిజమైన విలువను బాగా అర్థం చేసుకోగలడు. ఎందుకంటే అవి జాతీయ గుర్తింపుకు చిహ్నం. దేశ సాంస్కృతిక, చారిత్రక వారసత్వం స్వరూపం” అని పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) సమావేశంలో ఈ విధానంపై చర్చించారు.
నేషనల్ మీడియా ఆఫీస్ చైర్మన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ బిన్ బుట్టి అల్ హమీద్, X ద్వారా చేసిన ఒక ప్రకటనలో.. ఈ నియంత్రణ ప్రాముఖ్యతను తెలిపారు. “ఎమిరాటీ మాండలికం, సాంస్కృతిక చిహ్నాలను, ముఖ్యంగా ప్రకటనలలో తప్పుగా సూచించే సందర్భాలు పెరుగుతున్నందుకు ప్రతిస్పందనగా ఈ విధానం అమలు చేయబడింది.” అని తెలారు. అల్ హమీద్ ఎమిరాటీ మాండలికాన్ని సంరక్షించడం ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!