ఆపరేషన్ సిందూర్'పై యూఏఈ, జపాన్ ప్రశంసలు
- May 22, 2025
యూఏఈ: పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తీరును అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత్ కీలక చర్యలు చేపట్టింది.అఖిలపక్ష బృందాలను యూఏఈ, జపాన్లకు పంపిన భారత్, 'ఆపరేషన్ సిందూర్' వంటి ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాలను వివరించింది. శివసేన శ్రీకాంత్ షిండే నిషేధం యూఏఈలో పర్యటిస్తున్న బృందం అక్కడి అధికారులతో సమావేశమై పాక్ దుశ్చర్యలను ఎండగట్టారు.యూఏఈ నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









