ఆపరేషన్ సిందూర్'పై యూఏఈ, జపాన్ ప్రశంసలు
- May 22, 2025
యూఏఈ: పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తీరును అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత్ కీలక చర్యలు చేపట్టింది.అఖిలపక్ష బృందాలను యూఏఈ, జపాన్లకు పంపిన భారత్, 'ఆపరేషన్ సిందూర్' వంటి ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాలను వివరించింది. శివసేన శ్రీకాంత్ షిండే నిషేధం యూఏఈలో పర్యటిస్తున్న బృందం అక్కడి అధికారులతో సమావేశమై పాక్ దుశ్చర్యలను ఎండగట్టారు.యూఏఈ నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







