ఆపరేషన్ సిందూర్'పై యూఏఈ, జపాన్ ప్రశంసలు

- May 22, 2025 , by Maagulf
ఆపరేషన్ సిందూర్\'పై యూఏఈ, జపాన్ ప్రశంసలు

యూఏఈ: పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తీరును అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత్ కీలక చర్యలు చేపట్టింది.అఖిలపక్ష బృందాలను యూఏఈ, జపాన్లకు పంపిన భారత్, 'ఆపరేషన్ సిందూర్' వంటి ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాలను వివరించింది. శివసేన శ్రీకాంత్ షిండే నిషేధం యూఏఈలో పర్యటిస్తున్న బృందం అక్కడి అధికారులతో సమావేశమై పాక్ దుశ్చర్యలను ఎండగట్టారు.యూఏఈ నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com