బందరు పోర్టు నిర్మిస్తాం: కొల్లు రవీంద్ర

- July 11, 2016 , by Maagulf
బందరు పోర్టు నిర్మిస్తాం: కొల్లు రవీంద్ర

బందరు పోర్టు కోసం 500 రోజులు ఉద్యమాలు చేశామని, బందరు పోర్టు నిర్మాణ బాధ్యత ప్రభుత్వానిదే అని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. పోర్టుతో పాటు పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. రాజధానిలో ఇచ్చిన విధంగానే మడా పరిధిలో ప్యాకేజి ఉంటుందని తెలిపారు. మడా పరిధి లక్షా 5 వేల ఎకరాలు ఉంటే లక్ష ఎకరాలు తీసుకుంటున్నారనడం సరికాదన్నారు. 2018 నాటికి బందరు పోర్టుకు షిప్పు వస్తుందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com